Wednesday, 9 December 2020

వ్యవసాయ చట్టాలపై ఒత్తిడిలో వైసీపీ- జగన్‌ అస్త్రాన్నే వాడుతున్న టీడీపీ- సేమ్‌ సీన్‌ రిపీట్‌ ?

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో అధికార పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏపీలోనూ పరిస్దితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. అయితే గతంలో పార్లమెంటులో ఇవే చట్టాలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన వైసీపీ ఈ విషయంలో ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పైకి గుంభనంగా కనిపిస్తున్నా వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి ఎదురవుతున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39QyNvj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour