Tuesday, 22 December 2020

రేపు కడపకు జగన్- మూడు రోజులు అక్కడే- స్వస్ధలంలో క్రిస్మస్‌ వేడుకలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు. సీఎం జగన్‌ ఈ నెల 24న పులివెందులలో పలు అభివృద్ధి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WACNbq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour