రాబోయే రోజుల్లో హైవేలపై టోల్ బూతులు కనిపించవని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ బూత్ లెస్ హైవేస్ కోసం కేంద్రం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు రెండేళ్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన అన్నారు. అదే టైంలో టోల్ ఫీజు వసూలు కోసం మోడ్రన్ టెక్నాలజీని ఆశ్రయించబోతున్నట్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ra0p4W
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment