శబరిమల ఆలయ మరకవిళక్కు సందర్భంగా బుధవారం తెరిచారు. శబరిమల ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అయితే ఆలయ ప్రధాన పూజారి మాత్రం క్వారంటైన్లో ఉన్నారు. ఆయన ఇటీవల కలిసిన ముగ్గురికీ కరోనా వైరస్ సోకింది. అందుకోసమే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్లో ఉన్నారు. అయితే ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలను మాత్రం యదావిధిగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WYzScY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment