Tuesday, 1 December 2020

కారుపై బోల్తా పడిన ఇసుక లారీ: ఊపిరి ఆడక: ఎనిమిది మంది దుర్మరణం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళ్తోన్న లారీ కారుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఇసుక కుప్పల్లో చిక్కుకుపోయారు. కౌశంబి జిల్లా కడధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీగంజ్‌లో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ టైర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33vdmvR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour