Tuesday, 29 December 2020

క్రొయేషియాలో భారీ భూకంపం -రాజధాని జగ్రెబ్‌లో ఎపిసెంటర్ -పెట్రింజాలో కూలిన భవంతులు

సెంట్రల్ యూరప్‌లోని క్రొయేషియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియొలాజికల్ సర్వే ప్రకటించింది. ప్రకంపనల ధాటికి పెట్రింజా నగరంలోని పలు భవంతులు కుప్పకూలాయి. ఇదే ప్రాంతంలో సోమవారం కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MmuRZH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour