Sunday, 20 December 2020

ప్రధాని మోడీ అనూహ్య చర్య: అన్ ప్లాన్డ్, అన్ షెడ్యూల్: హఠాత్తుగా గురుద్వారాలో: బందోబస్తు లేకుండా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్య చర్యను తీసుకున్నారు. దేశ రాజధానిలోని గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ను ఆయన సందర్శించారు. సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన చర్య ఏ మాత్రం ఊహించనిదే. ఈ ఉదయం ఆయన సాధారణ భక్తుడిలా గురుద్వారాకు వెళ్లారు. ఆయన రోజువారీ అధికారిక దినచర్యల షెడ్యూల్‌లో ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rlHunR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour