Monday, 28 December 2020

జో బిడెన్ టీమ్‌లో కాశ్మీరీ యువతి: వైట్‌హౌస్‌లో కీలక హోదా: ఆ స్ట్రాటజీ ఇక ఆమె చేతుల్లో

వాషింగ్టన్: అమెరికాలో వచ్చే నెలలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో భారతీయుల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్.. ఆ దేశ ఉపాధ్యక్ష పదవిని అందుకోబోతోన్నారు. ఆమె తరువాత- పలువురు భారత సంతతికి చెందిన ప్రముఖులు జో బిడెన్ ప్రభుత్వంలో కీలక పదవులను దక్కించుకంటున్నారు. ఇదివరకు డాక్టర్ వివేక్ మూర్తి, మొన్నటికి మొన్న వినయ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Je7mB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour