సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు ఎల్ఆర్ఎస్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున గాంధీభవన్లో దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pJ7mIH
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment