Friday, 4 December 2020

హెరిటేజ్‌కు చెక్‌ పెట్టేందుకే అమూల్‌- అసెంబ్లీలో ఆసక్తికర చర్చ- అదేం లేదన్న వైసీపీ సర్కార్‌

ఏపీ అసెంబ్లీలో ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అడుగుపెడుతున్న అమూల్ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని ప్రభుత్వం చెబుతున్న అమూల్‌ ప్రాజెక్టు... విపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు చెక్‌ పెట్టేందుకే అని టీడీపీ ఆరోపిస్తోంది. అమూల్‌ ప్రాజెక్టుపై చర్చ చేపట్టకముందే ఉపాధి హామీ పథకం నిదుల విడుదలలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ghPmRZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour