Sunday, 13 December 2020

రైల్వే ప్రయాణికులకు ఇక ఆ అసౌకర్యం ఉండదు... ఆ సీట్లలో మార్పులు...

రైలు ప్రయాణంలో స్లీపింగ్ క్లాసులో సైడ్ లోయర్ బెర్త్ సీటు ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆ సీటు స్లీపింగ్‌కి అంత అనువుగా ఉండదు. ఎదురెదురు సీట్లను ఒక దగ్గరికి చేర్చినప్పుడు.. వాటి మధ్య ఉండే కొంత గ్యాప్ ఆ అసౌకర్యానికి కారణమని చెప్పాలి. రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఈ అసౌకర్యానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్వరలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KqYBTS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour