Tuesday, 29 December 2020

పెళ్లి రోజు: భార్యకు బహుమతిగా ఏకంగా చంద్రుడిపై స్థలం కొనిచ్చిన భర్త

రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. తన భార్య సప్నా కోసం చంద్రుని మీద భూమిని కొనాలన్న తన స్వప్నాన్ని ఆయన నిజం చేసుకున్నారు. చంద్రునిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా, డిసెంబర్ 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు. “వచ్చే వెడ్డింగ్ యానివర్సరీకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Xd8A0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour