ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆకాశమే హద్దులా టీఆర్ఎస్ వైఫల్యాలు కొనసాగుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతిపాలైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆమె తన అధికారిక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hbuCvx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment