Tuesday, 22 December 2020

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆకాశమే హద్దులా టీఆర్ఎస్ వైఫల్యాలు కొనసాగుతున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతిపాలైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారని విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆమె తన అధికారిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hbuCvx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour