Friday, 25 December 2020

జగన్మోహనపురాలు కాదు వైయస్ జగన్మోసపురాలు... ఆ రేకుల షెడ్డులో మీరుంటారా జగన్ , సాయిరెడ్డి : టీడీపీ ఎటాక్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో నిన్న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తాము కట్టబోయేది ఇళ్ళు కాదు ఊళ్లు అంటూ జగన్ ప్రకటించారు. అంతేకాదు వైయస్సార్ కాలనీలు , జగనన్న కాలనీలు నిర్మాణం జరగనుంది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ పై టిడిపి నేతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KFa6Yp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour