నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లిపూర్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్చల్ చేశారు. యువకులు వీధుల్లో తల్వార్లు తిప్పుతూ హల్చల్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిందన్న వాదన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nKoZad
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment