Tuesday, 22 December 2020

ఎంపీ అరవింద్ ర్యాలీలో తల్వార్లతో యువకుల హల్‌చల్... సుమోటో కేసు,ఏడుగురి అరెస్ట్...

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా పర్యటన స్థానికంగా కలకలం రేపింది. రాయికల్ మండలం అల్లిపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కొంతమంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హల్‌చల్ చేశారు. యువకులు వీధుల్లో తల్వార్లు తిప్పుతూ హల్‌చల్ చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిందన్న వాదన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nKoZad
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour