Saturday, 26 December 2020

రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్: నెగ్గిన వాదన: ఇంకొక్క అనుమతి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతలపై పథకం నిర్మాణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని నిర్మాణానికి తమ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదివరకే అన్ని రకాల అనుమతులను పొందిన పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mRkUzJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour