స్నేహితులను పెళ్లికి పిలిస్తే, తాగినంత మందు పోయ లేదని చివరకు పెళ్లి కొడుకును హతమార్చిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగడ్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో పెళ్లయిన కాసేపటికే వరుడు హత్యకు గురికావడం వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. అయితే హత్యకు గురి కావడానికి గల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nvBuq3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment