Thursday, 24 December 2020

తిరుమలతో పెట్టుకుంటున్నారు..వెంకటేశుడే చూసుకుంటాడు: ఇది మురాసురుడి పాలన: చంద్రబాబు

అమరావతి: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించడం, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. తిరుమలలో ఉత్తరద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. 10 రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rvhiXF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour