Sunday, 6 December 2020

లండన్‌కు రైతుల మహోద్యమం: వేలాదిమందితో ర్యాలీ: భారత హైకమిషన్ కార్యాలయం ముట్టడి

లండన్: మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారత్‌లో రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు విదేశాల్లో మద్దతు పెరుగుతోంది. రైతాంగ నిరసనల ఉద్యమం లండన్‌ వరకూ పాకింది. ఇప్పటికే కెనడా తన గళాన్ని వినిపించింది. ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో స్వయంగా.. రైతన్నలకు అండగా నిలిచారు. ఈ సారి బ్రిటన్‌లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు నిరసన బాట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VMyfOI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour