Wednesday, 2 December 2020

ఇంటరాగేషన్ గదుల్లో సీసీటీవీలు... పోలీస్ స్టేషన్లు,దర్యాప్తు సంస్థలకు సుప్రీం సంచలన ఆదేశాలు...

దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు,సీబీఐ సహా అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లోని ఇంటరాగేషన్ గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. అత్యున్నత సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు,పోలీసులు నిందితులను విచారించే క్రమంలో.. రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g3CGhx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour