Friday, 18 December 2020

కొత్త సీఎస్ ఎవరు?: సీనియర్లు వీరే: కేబినెట్ భేటీలో చర్చ: నీలం సాహ్నీకి వైఎస్ జగన్ సన్మానం

అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ.. ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఈ ఉదయం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు ఆమెను సన్మానించారు. ఆమెకు శుభాకాంక్షలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mwZhEX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour