Tuesday, 1 December 2020

కరోనావైరస్: 'భారత్‌లో అందరికీ కోవిడ్‌ వ్యాక్సీన్‌ అవసరం లేదు' - ప్రెస్ రివ్యూ

ఇండియాలో అందరికీ కోవిడ్‌ టీకా ఇవ్వాల్సిన అవసరంలేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అభిప్రాయపడినట్లు ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. వ్యాక్సీన్‌ ఇవ్వడం వెనక ఉద్దేశం వ్యాధి వ్యాప్తి చైన్‌ను తెంచడమేనని ఆయన పేర్కొన్నట్లు ఈ కథనం తెలిపింది. టీకా పని చేసే సామర్ధ్యం ఒక్కొక్కరిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ltpyDv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour