Saturday, 5 December 2020

జనవరి నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు... ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు...

జనవరి,2021 నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకి చెందిన 'కోవీషీల్డ్'తో పాటు,భారత్ బయోటెక్ ఫార్మా అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్‌ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అత్యవసర వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందన్నారు.ఒకవేళ ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39JlAEs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour