దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ప్రధాని మోడీ ఇవాళ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికలను ప్రస్తావిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గుర్తుచేసారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో స్ధానిక ఎన్నికలు నిర్వహించలేకపోవడంపై ప్రధాని ఆవేదన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34LF9ZI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment