Friday, 4 December 2020

వైసీపీకి పవన్‌ వార్నింగ్‌- దాడులు చేస్తే భయపడం- ఎదురు తిరుగుతామంటూ...

నివర్‌ తుపాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేపట్టిన పర్యటన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ దాడులను చూస్తూ ఊరుకోబోనన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదని, దాడులు చేస్తే చూస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lIwe0G
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour