పోలవరం విషయంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు . గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టులు కడుతున్నా సీఎం జగన్ నోరు మెదపటం లేదని ఆరోపించారు . సీఎం జగన్ వాటిపై ప్రశ్నించడానికి, నోరెత్తి మాట్లాడటానికి భయపడుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34zQFr0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment