Tuesday, 29 December 2020

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు: నిమ్మగడ్డతో భేటీకి జగన్ సర్కార్‌కు డెడ్‌లైన్

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ కావాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు, ఇతరత్రా అంశాలపై తాము ఆదేశించిన మేరకు ముఖ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mW7Vgj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour