ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సంచల నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీలో అధికారంలో అమలవుతోన్న దిశ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో ఈ బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనుంది. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, లైంగిక దాడులను నిరోధించడానికి కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతోన్నట్లు వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qLuB5Q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment