Wednesday, 23 December 2020

నైట్ కర్ఫ్యూ రాష్ట్రాల లిస్ట్‌: భారత్‌లో కరోనా మరణాల్లో అదే ఉధృతి: లక్షన్నరకు చేరువగా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ మరణాల తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. రోజూ 300 మందికి పైగా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఒకవంక రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మరణాలకు బ్రేక్ పడట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కనిపించిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. భారత్‌కూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hrmeZj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour