శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ప్రతిపక్ష పీపుల్డ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత హాజీ పర్వేజ్ అహ్మద్ నివాసంలోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన వ్యక్తగత భద్రత సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. కాశ్మీర్ జోన్ పోలీసులు దీన్ని ఉగ్రవాద చర్యగా నిర్దారించారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34a7QPI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment