Monday, 14 December 2020

పేట్రేగిన ఉగ్రవాదులు: ప్రతిపక్ష నేత ఇంట్లోకి జొరబడి..కాల్పులు: కాపాడిన సెక్యూరిటీ

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ప్రతిపక్ష పీపుల్డ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత హాజీ పర్వేజ్ అహ్మద్ నివాసంలోకి చొరబడి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన వ్యక్తగత భద్రత సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. కాశ్మీర్ జోన్ పోలీసులు దీన్ని ఉగ్రవాద చర్యగా నిర్దారించారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34a7QPI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour