Thursday, 10 December 2020

నడ్డా కాన్వాయ్‌ దాడిపై కేంద్రం సీరియస్‌- ఢిల్లీ రావాలని బెంగాల్‌ సీఎస్‌, డీజీపీకి సమన్లు

కోల్‌కతాలోని డైమండ్‌ హార్బర్‌ సమీపంలో నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దాడి చేయడంపై కేంద్రం సీరియస్‌ అయింది. నిన్నటి ఘటనపై గవర్నర్‌, అధికారులు రెండు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని కేంద్ర అమిత్‌షా కోరారు. అదే సమయంలో బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, హోంశాఖ కార్యదర్శికీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3747N9L
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour