Monday, 28 December 2020

ఏది జరక్కూడదనుకున్నారో అదే: భారత్‌లో కొత్త మహమ్మారి: ప్రాణాలు అరచేతుల్లో: హైదరాబాద్ సహా

న్యూఢిల్లీ: ఏది జరక్కూడదనుకున్నారో అదే జరిగింది. బ్రిటన్‌లో సరికొత్తగా..అత్యంత ప్రమాదకరంగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో ప్రవేశించింది. భయపడినట్లే..బ్రిటన్ నుంచి స్వదేశానికి వచ్చిన వారిలో సరికొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. మూడు పెద్ద రాష్ట్రాలు ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ బారిన పడే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hnSeNP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour