Sunday, 27 December 2020

అప్పుడు 'గో కరోనా గో...' ఇప్పుడు కొత్త స్లోగన్ ఇచ్చిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే...

భారత్‌లో ఈ ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'గో కరోనా గో...' అంటూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఇచ్చిన స్లోగన్ దేశవ్యాప్తంగా పాపులరైన సంగతి తెలిసిందే. కొంతమంది దీన్ని సిల్లీగా తీసిపడేయగా... మరికొంతమంది ఫాలో అయ్యారు. తాజాగా రాందాస్ అథవాలే మరో కొత్త స్లోగన్ ఇచ్చారు. ఈసారి కరోనా కొత్త స్ట్రెయిన్‌ని తరిమికొట్టేందుకు 'నో కరోనా..'

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nT0cRj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour