Monday, 28 December 2020

ప్రధాని మోడీ గడ్డం , జుట్టు పెంచటం వెనుక పెద్ద కథే .. రామ మందిర నిర్మాణంతో లింక్ ఉందన్న స్వామీజీ

కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకు వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో గుర్తించదగిన మార్పులలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పూర్తిస్థాయిలో తన జుట్టును, గడ్డాన్ని పెంచడం అందరిలో ఆసక్తిని కలిగించింది. అంతేకాదు గత కొన్ని నెలలుగా రకరకాల ప్రచారాలకు కారణమైంది. భారతదేశపు తొలి డ్రైవర్ రహిత రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ .. రవాణా రంగంలో స్మార్ట్ శకానికి శ్రీకారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38AmiSi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour