Sunday, 20 December 2020

వైసీపీ సర్కార్‌కు బాక్సైట్‌ దెబ్బ‌- అన్‌రాక్‌ షాకులతో కేంద్రం, ఒడిశావైపు చూపులు

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటు చేసుకున్న మార్పులు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఏపీ పరువు బజారుకీడుస్తున్నాయి. విశాఖ మన్యం నుంచి బాక్సైట్‌ తవ్వుకునేందుకు ఓ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరాకరించడంతో ఒప్పందం కుదుర్చుకున్న అన్‌రాక్‌ సంస్ధ తీవ్ర న్యాయపోరాటం చేస్తోంది. దీంతో ప్రస్తుతం జగన్‌ సర్కారు ఆత్మరక్షణలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KJID7w
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour