హైదరాబాద్: హైదరాబాద్లో నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నకిలీ ఏజెంట్ల దురాగతాలకు అడ్డుకట్ట పడట్లేదు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి.. అక్కడ చిక్కుకుపోతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఆకర్షణీయమైన జీతాన్ని ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు గురి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wr6E6c
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment