Wednesday, 9 December 2020

రైతుల ఉద్యమాన్ని పాకిస్తాన్‌తో లింకు పెట్టిన బ్రిటన్ ప్రభుత్వం: దౌత్యపరంగా పరిష్కరించుకోవాలట

లండన్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు వారాలుగా రైతుల నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిని ముట్టడించారు. రహదారులను దిగ్బంధించారు. వారి డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. కేంద్రం సూచిస్తోన్న ప్రత్యామ్నాయాలను రైతులు అంగీకరించట్లేదు. ఈ పరిణామాల మధ్య సుదీర్ఘకాలం పాటు రైతులు చేస్తోన్న ఆందోళనలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oESt9u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour