Saturday, 26 December 2020

బీజేపీ అజెండాతో జనంలోకి కాంగ్రెస్‌- గోరక్ష మార్చ్‌, తిరంగా యాత్రలు- ఎల్లుండి నుంచే

2014 ఎన్నికల తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది తగిలిన ఎదురుదెబ్బల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది వరకూ ఆగకుండా ఎల్లుండి పార్టీ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కాంగ్రెస్‌ ఎంచుకున్న వ్యూహం మాత్రం ఆసక్తికరంగా ఉంది. బీజేపీ అజెండాలోని రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M3cybv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour