Thursday, 24 December 2020

భారతదేశంలో వ్యవసాయ దిగుబడి ఎందుకు తగ్గుతోంది? లోపం రైతుల్లో ఉందా ? విధానాలలో ఉందా ?

భారత్‌లో వ్యవసాయం ఒక వ్యక్తితో నడిచే పనికాదు. అది ఒక సామూహిక వ్యవహారం. రైతు సేద్యం చేస్తారు. ప్రభుత్వం అతనికి విద్యుత్, ధరల విషయంలో చట్టపరమైన సహకారం అందిస్తుంది. ప్రైవేటు వ్యాపారులు పంటకు విలువను జోడిస్తారు. దాన్ని వినియోగదారుడి దగ్గరకు చేర్చే పాత్రను మార్కెట్‌ పోషిస్తుంది. అయితే, ఈ వ్యవస్థలోని కొందరి అసమర్థత కారణంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mKbtlx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour