ఎయిర్ టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో సంచలన ఆరోపణలు చేసింది. ఆ రెండు కంపెనీలు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అనైతికంగా పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)కు జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది. వాటిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఉత్తర భారతదేశంలో జరుగుతోన్న రైతుల ఉద్యమంలో ఈ రెండు సంస్థలు అనైతికంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p5C9PB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment