Tuesday, 15 December 2020

ఎయిర్‌టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో సంచలన ఆరోపణలు, ఎంఎన్పీ కోసం రైతుల పేరుతో..ఎయిర్ టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో

ఎయిర్ టెల్, వొడాఫొన్ ఐడియాపై జియో సంచలన ఆరోపణలు చేసింది. ఆ రెండు కంపెనీలు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అనైతికంగా పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)కు జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది. వాటిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. ఉత్తర భారతదేశంలో జరుగుతోన్న రైతుల ఉద్యమంలో ఈ రెండు సంస్థలు అనైతికంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p5C9PB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour