ముంబై: జాతీయ స్థాయిలో ప్రకంపలను సృష్టించిన నకిలీ టీఆర్పీ రేటింగుల బాగోతం.. కొత్త మలుపు తిరిగింది. మరో బిగ్ వికెట్ పడింది. రిపబ్లిక్ టీవీ ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అరెస్ట్ అయ్యారు. నకిలీ టీఆర్పీల వ్యవహారంలో ఇది రెండో అరెస్ట్. ఇదవరకు ఆ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ అయ్యారు. బెయిల్పై విడుదల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qU9SNi
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment