Friday, 11 December 2020

టీడీపీ నేతలపై దాడికి నిరసనగా ' ఛలో తంబళ్ళపల్లె '..చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లతో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ నాయకులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కు పిలుపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ . చలో తంబళ్లపల్లె పేరుతో ఈరోజు కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలను అనుమతి లేని కారణంగా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. కార్యక్రమానికి వెళుతున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gHln60
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour