చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ నాయకులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కు పిలుపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ . చలో తంబళ్లపల్లె పేరుతో ఈరోజు కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ నేతలను అనుమతి లేని కారణంగా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. కార్యక్రమానికి వెళుతున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gHln60
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment