Thursday, 3 December 2020

మమతా బెనర్జీ వరాలు: 9.5 లక్షల మంది విద్యార్థులకు ఫ్రీ ట్యాబ్‌లు, ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపు

కోల్‌కతా: వచ్చే సంవత్సరంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పట్నుంచే వరాలను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న 9.5 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైన్ చదువుల కోసం ఉచిత ట్యాబ్‌లను అందజేయనున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ విద్యనందించేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mL522M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour