Wednesday, 2 December 2020

ఏపీ అసెంబ్లీలో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌- పోలవరంపై జగన్ చర్చను అడ్డుకున్నందుకు

ఏపీ అసెంబ్లీలో ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై చర్చ తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోలవరంపై వాగ్వాదానికి దిగారు. ముందుగా జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ చర్చను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై స్పందించిన సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే టీడీపీ సభ్యులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39yJQZL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour