Sunday, 20 December 2020

చలి పంజా: ఆదిలాబాద్‌లో మంచు దుప్పటి, 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. హైదరాబాద్‌లో కూడా..

వామ్మో.. చలి చంపేస్తోంది. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం ఉంటోంది. మధ్యాహ్నం ఇంట్లో ఉన్నా చలి తగ్గడం లేదు. ఇక సాయంత్రం 5 దాటితే గగనమే. చలి వీయడంతో జనం వణికిపోతున్నారు. అత్యవసర సమయాల్లోనే బయటకు వస్తున్నారు. ఇక టూ వీలర్‌పై వెళ్లారో అంతే సంగతులు. చలికి గడ్డకట్టినంత పని అయిపోతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KJsXBc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour