Sunday, 6 December 2020

కరోనా: తెలంగాణలో తగ్గిన మరణాలు -కొత్తగా 622 కేసులు, ఇద్దరు మృతి -గ్రేటర్ పరిధిలో ఇలా

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులు పెరిగినా, కొత్త కేసులు తక్కువగానే వస్తుండటం, మరణాలు కూడా తగ్గడం శుభపరిణామంగా ఉంది. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qyxjf8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour