Sunday, 6 December 2020

అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో భూకంపం: 43గా తీవ్రత నమోదు

దిగ్లీపూర్: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారుస్కేలుపై 4.3 గా నమోదైంది. ది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం దిగ్లీపూర్ 55 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.  10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. రాత్రి 7.05

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37E06pS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour