Sunday, 27 December 2020

టీమిండియా మళ్లీ పాతకథ: 32 పరుగులకే చివరి అయిదు వికెట్లు:

మెల్‌బోర్న్: భారత క్రికెట్ జట్టు మళ్లీ పాతకథే పాడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి టెస్ట్ తరహాలో పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమైనట్టే ఉంది. అదే తడబాటు.. అదే తొట్రుపాటు. ఆస్ట్రేలియా జట్టుపై ఆధిపత్యాన్ని చలాయించడానికి, తొలి టెస్ట్‌లో ఘోర పరాభవానికీ ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నట్టయింది. చివరి అయిదు వికెట్లను 32 పరుగులకే కోల్పోయింది. ఒక్క పరుగు తేడాతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aMrJQU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour