Thursday, 17 December 2020

జగన్ పై చంద్రబాబు చండ్రనిప్పులు .. అప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా,3 రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా ?

రాజధానిగా అమరావతినే కొనసాగాలని రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాయపూడిలో జనరణభేరి సభను నిర్వహించారు . ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై చండ్ర నిప్పులు కురిపించారు. జగన్ ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు సీఎం జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mumdnW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour