న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై ఘాటు ఆరోపణలను గుప్పించింది. బీజేపీ నేతలు 2,500 కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబట్టింది. అధికార పార్టీ అయ్యుండీ.. అసెంబ్లీలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించింది. దీనిపై బీజేపీ నేతలు వివరణ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8Ye1c
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment