Friday, 18 December 2020

బీజేపీపై రూ.2,500 కోట్ల స్కాం : సీబీఐ విచారణకు ఆప్: అధికార పక్షంలో ఉంటూ అసెంబ్లీలో ధర్నా

న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై ఘాటు ఆరోపణలను గుప్పించింది. బీజేపీ నేతలు 2,500 కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబట్టింది. అధికార పార్టీ అయ్యుండీ.. అసెంబ్లీలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించింది. దీనిపై బీజేపీ నేతలు వివరణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8Ye1c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour